Home / telangana assembly elections 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే పలువురు టికెట్ రాని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మాత్రం టికెట్ రాలేదని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ, జనసేన చీఫ్ పవన్
హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే రెండో జాబితాల్లో 63 మంది సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. మొదటి జాబితాలో 20 మంది.. రెండో జాబితాలో 43 మంది అభ్యర్ధులను ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది.