Home / Suicide
Tollywood Young Actor: టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు సంచలనంగా మారింది. కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ అనే యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మెున్నటి వరకు సినీయర్ నటులను కోల్పోయిన ఇండస్ట్రీ తాజాగా.. ఓ యువ నటుడిని కోల్పోయింది. సుధీర్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ […]
Suicide:హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి ఉండటం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆత్మహత్యకు కారణం ఇదే.. ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. తార్నాకలో నివాసం ఉంటున్న విజయ్ ప్రతాప్, సింధూర దంపతులు. వీరికి నాలుగేళ్ల పాప ఆద్య ఉంది. వీరితో పాటు […]
కర్ణాటకలో సాధువులు మృతి కలకలం సృష్టిస్తుంది. రెండు నెలల క్రితం ఓ సాధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరిచిపోకముందే మరో సాధువు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విశాఖపట్టణంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ లాడ్జీలో శ్రీకాకుళానికి చెందిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న తమ పెళ్లికి ఎక్కడ పెద్దలు అంగీకరించరోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది.
సినీపరిశ్రమ నాట విషాదం చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారంటూ ఓ యువనటి రాసిన సూసైడ్ నోట్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
నేడు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా చావొక్కటే మార్గం కాదని.. సమస్యను అనేక కోణాలలో ఆలోచించి పరిష్కరించుకోవచ్చని చెప్తాదామా..
ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్లో ఉన్న 101 నంబరు ఫ్లాటులో ఆయన ఉరి
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీవశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కింద నేపాల్ నుంచి వచ్చిన ప్రసాద్ శ్రీ వశీష్ట ఆశ్రమంలో అర్చకుడిగా చేరాడు. అంతకుముందు కాశీలో అర్చకత్వం చేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నుంచి శ్రీ వశీష్ట