Home / SLBC tunnel
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగంలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ పురోగతి సాధించింది. ఇవాళ రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లిన సిబ్బందికి మరో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని వెలికి తీసి మధ్యాహ్నం బయటకు తీసుకొచ్చారు. మృతుడి యూపీకి చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు. టన్నెల్లో ఏఈగా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదంలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ టీంకు టీబీఎం శిథిలాల కింద దుర్వాసన వచ్చింది. దీంతో తవ్వకాలు […]
SLBC : నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో గల్లంతైన 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కార్మికుల జాడ కోసం 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో కూలీల ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. దీంతో గుర్తించిన ప్రాంతంలో సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని […]
Telangana SLBC tunnel accident Eight People were Buried Alive: తెలంగాణలోని శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకోగా.. గత ఏడు రోజులుగా అధికారులు, రెస్క్యూ బృందాలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఘటనలో ఆధునాతన పరికరాలు, రాడార్లతో మృతదేహాలను గుర్తించినట్లు రెస్క్యూ టీం తెలిపింది. మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు ఉండగా.. ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మృతదేహాలను సొరంగం నుంచి బయటకు వెలికి తీసేందుకు […]
Uttam Kumar Reddy in Telangana SLBC tunnel: దేశంలోనీ నిష్ణాతుల సహ కారంతో రెండు మూడు రోజులలో సహాయక చర్యలు పూర్తి చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో మూడు నెలలలో తిరిగి సోరంగ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఎస్ఎల్బీసీ క్యాంప్ కార్యాలయం దగ్గర మంత్రి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావుతో కలిసి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా […]
Minister Uttam Kumar Reddy comments on SLBC Tunnel Accident: ప్రతిపక్షాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి దేశంలోనే టన్నెల్ అంశంలో అత్యున్నత నైపుణ్యం గల నిపుణులు ఉన్న ఆర్మీతో చర్చించామని చెప్పారు. బుధవారం టన్నెల్ను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కొనసాగుతున్న ఆపరేషన్.. ఫిబ్రవరి 22 ఉదయం కూలిపోయిన టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారని, ఈ ఘటన […]
Telangana SLBC Tunnel Collapse Rescue Operation Underway: తెలంగాణలోని అచ్చంపేట మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో […]