Home / Shadnagar
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో చోటుచేసుకుంది.
సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది. మహా అంటే రూ. 500 నుంచి రూ.1000లోపు ఉంటుంది. కానీ ఓ ఇంటి యజమానికి మాత్రం కేవలం 22 రోజులకే దాదాపు లక్షరూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది.