Home / Railway Ministry
Vande Bharat Express: ప్రయాణికుల్లో వందే భారత్ రైలుకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ఈ రైలుకు మంచి మార్కులే పడుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో ఐదు వందేభారత్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య రైల్వే అధికారులు వందే భారత్ రైలును ప్రవేశపెట్టారు. ప్రయాణికుల […]