Home / Priyanka Gandhi
Enforcement Directorate: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుమార్లు వాద్రాను విచారించిన ఈడీ ఎట్టకేలకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 2008లో గురుగ్రామ్ లోని శికోపుర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని […]
DK Shivakumar Meets Priyanka Gandhi: కర్ణాటక సీఎం మార్పు అంశం చర్చనీయంగా మారింది. ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య చెబుతున్నా ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక అలాగే ఉందనే అర్థంలో డీకే శివకుమార్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి మార్పు అంశంపై మళ్లీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే డీకే బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులు అడిగిన […]
Priyanka Gandhi Takes Oath In Parliament: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ మేరకు ఆమె గురువారం లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది. కాగా, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీతోపాటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఈ […]
Priyanka Gandhi Win in Wayanad By-Election: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబం కొత్త ఆప్షన్లు వెతుకున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లకు ఆవల మరో సేఫ్ సీటు కోసం వెతికారు. అప్పట్లో రాయ్ బరేలీ స్థానంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వాయనాడ్ […]
గాంధీ కుటుంబం నుంచి మరొకిరు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాదిన వాయనాడ్ నుంచి అటు ఉత్తరాది రాయ్బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ మెజారిటీ గెలుపొందారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన
తెలంగాణలో నువ్వా - నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ
తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.