Home / Nampally Court
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పలు సెక్షన్ల ప్రకారం నేరాన్ని స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది. కాగా కోర్టు ఆదేశాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకులు వంటి అంశాలపై కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ […]
Daggubati Family: ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబ హాజరుకానుంది. ఫిలింనగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో విచారణ నిమిత్తం దగ్గుబాటి కుటుంబం నాంపల్లి కోర్టుకు వెళ్లనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో నటులు వెంకటేష్తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా వారు విచారణకు హాజరు […]
Big relief for Minister Sridhar Babu : కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ అంశంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు 13 మందిపై కేసు నమోదైంది. ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017లో శ్రీధర్బాబు సహా పలువురు కాంగ్రెస్ నేతలపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కేసును కోర్టు కొట్టివేసిన అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతుల తరఫున పోరాడితే కేసులు పెట్టారని, చివరికి న్యాయమే […]
Sravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్రావుపై సీసీఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. గతంలో అఖండ ఎంటర్ప్రైజెస్కు శ్రవణ్రావు రూ.6కోట్లు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో శ్రవణ్రావును హాజరు పరిచేందుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్ ఫోన్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వ […]
Former Minister Sabitha Indra Reddy : అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెల్లడించింది. సీబీఐ కోర్టు తీర్పుపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. తాజాగా కేసు తీర్పుపై మీడియాతో మాట్లాడారు. తనను నిర్దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో దాదాపు 12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని గుర్తుచేశారు. ఎన్ని […]
Obulapuram mining case Anantapur : ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1గా ఉన్న బీవీ శ్రీనివాస్రెడ్డి, ఏ-2 గాలి జనార్దన్రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని నిర్దోషిగా తేల్చింది. సబితతోపాటు ఏ-8 కృపానందాన్ని నిర్దోషిగా ప్రకటించింది. కేసులో శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ-3 వీడీ రాజగోపాల్, ఏ-4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ […]
Hyderabad : సోషల్ మీడియాలో సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి బెయిల్ లభించింది. రూ.25 వేల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్లో ముఖ్యమంత్రిని రేవంత్రెడ్డిని తిడుతున్న వీడియో వైరల్గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ […]
CM Revanth Reddy Attends Investigation in Nampally Court: సీఎం రేవంత్రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్తోపాటు నల్లగొండ టూటౌన్లో మొత్తం తొమ్మిది కేసులు రేవంత్పై నమోదయ్యాయి. కేసు విచారణను ఈ నెల 23కి […]