Home / Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఈ నెల 11కి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కాకాణి తరపు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి విన్నారు. తమ వాదనలకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు, అక్రమ మైనింగ్ కేసులో ఏ-4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరో వైపు కాకాణికి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ముత్తుకూరులో కాకాణిపై మరో కేసు నమోదైంది. టోల్ గేట్లు […]
Supreme Court Reject Bail quartz case for YCP Leader Kakani Govardhan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసులో ఆయనకు సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఏపీలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై ఫిబ్రవరిలో క్వార్టజ్ కేసు […]
Kakani Govardhan Reddy : పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని విమానాశ్రయాలు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు అతడికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్రెడ్డి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి జాడ కోసం […]
Kakani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు దొరకడం లేదు. ఆదివారం నెల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. […]
Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు […]