Home / Central Election Commission
TPCC President Mahesh Kumar Goud: ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన వచ్చిందని చెప్పారు. శనివారం మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ప్రతినెల కొన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర చేస్తానన్నారు. ఈ నెల చివరి వారంలో రెండో దశ ఉంటుందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఢిల్లీ ధర్నాకు ఖర్గే, రాహుల్ గాంధీ రాలేకపోయారని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ […]
Supreme court: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ తర్వాత సుమారు 65 లక్షల మంది ఓటర్లను లిస్టు నుంచి తొలగించారు. అయితే తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 12 లేదా 13 తేదీల్లో బీహార్ సిర్ ప్రక్రియపై సుప్రీంలో మళ్లీ విచారణ జరగనున్నది. ఈ సందర్భంగా తొలగించిన ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీం చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ […]
BRS Working President KTR: ఎలక్షన్లో బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో ఈసీ అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వచ్చే సాధారణ ఎలక్షన్ లోపు దేశవ్యాప్తంగా బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని […]
ECI: బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ భేటీకి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందానికి ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వనీ కుమార్ మోహల్ లేఖ పంపారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సమాచారం అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని […]
MP Rahul Gandhi: ఈసీపై ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. రాహుల్ మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదని తేల్చి చెప్పింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టింది. అనంతరం […]
Draft Electoral Rolls for Bihar: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇటీవల ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను చేపట్టింది. ప్రక్రియ అనంతరం ఓటరు ముసాయిదా జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. జాబితాను ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేసింది. ప్రస్తుతానికి ముసాయిదా జాబితాలో చేర్చిన వివరాలు వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు. ఓటర్లు ఈసీ వెబ్సైట్లో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మూడు […]
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభల్లో గందరగోళం ఏర్పడింది. […]
Central Election Commission Key Decisions about Rigging News: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఎన్నికలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నేతలు దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం వెల్లడించింది. 2024లో దేశ వ్యాప్తంగా […]
Election Notification for Ap Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీనికి భర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేసింది. త్వరలోనే ఈ నెల 22 నుంచి 29 […]