Home / Central cabinet
Union Minister Ashwini Vaishnav : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రెండు ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్, కర్ణాటక, ఏపీలోని ఏడు జిల్లాలను కవర్ చేసే రైల్వేలైన్ డబ్లింగ్కు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేలైన్ డబ్లింగ్కు […]