Home / business
టాటా మోటార్స్ దేశంలోనే అత్యంత తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్లతో మన ముందుకు రానుంది. ఈ కారు ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలుగా ఉంది.
Oppo A17 : ఒప్పో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
నవరాత్రుల సందర్బంగా పండుగ సీజన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశంలోని ఇ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో తదితర సంస్దలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
వివో Y16 (Vivo Y16) సిరీస్ నుంచి ఇండియాలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేశారు. వివో Y16 (Vivo Y16) పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మన ముందుకు తీసుకొచ్చింది.
బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆన్లైన్లో మనకు కావలిసిన వస్తువులన్ని అదిరిపోయే ఆఫర్లతో మన ముందుకు వచ్చేశాయి.అటు అమెజాన్, ఇటు ఫ్లిప్కార్ట్లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఎన్నో రకాల ప్రొడక్టులపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు !
స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ ప్రీమియమ్ లోకి అడుగుపెట్టింది. ఇన్ఫినిక్స్ సంస్థ వారు 55 ఇంచుల డిస్ప్లే కలిగి ఉన్న ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేశారు.
సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయిన సామ్ కర్రీ అనే వ్యక్తి తనకు గూగుల్ ద్వారా దాదాపు $250,000 (రూ. 2 కోట్లకు దగ్గరగా) రహస్యంగా చెల్లించబడిందని, అయితే చాలా వారాలుగా భారీ డిపాజిట్కి సంబంధించి ఎలాంటి వివరణను కనుగొనలేకపోయానని చెప్పాడు.
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్గా ఉండటంతో ఇప్పటివరకు రెండవస్దానంలో ఉన్న అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్ను వెనక్కి నెట్టారు.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.