Home / Bhupalpally District
Medigadda Barrage: ఆనందంగా బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చిన వారి ఇంట విషాదం అలముకుంది. సరదాగా ఈతకు వెళ్దామని గోదావరిలోకి వెళ్లిన ఆరుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి […]