Published On:

MI vs SRH: చివరి బంతికి సిక్స్.. ముంబయి లక్ష్యం 201 పరుగులు

MI vs SRH: చివరి బంతికి సిక్స్.. ముంబయి లక్ష్యం 201 పరుగులు

చివర్లో తడబడిన సన్ రైజర్స్ మంచి స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. చివరి బంతికి మర్ క్రమ్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు తొలుత రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో బ్రూక్ మరోసారి డకౌట్ అయ్యాడు.

ఆకాష్ మధ్వాన్ 4 వికెట్లు తీసుకున్నాడు. జోర్డాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి: