Home / సినిమా
Shaakunthalam trailer: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakunthalam trailer) సినిమా ట్రైలర్ వచ్చేసింది. “మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని అంటున్నారు అగ్రకథానాయిక సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన అపురూప దృశ్యకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంలోని సంభాషణలివి. గుణ శేఖర్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో అనేది ఇప్పుడు చూద్దాం. […]
మొత్తం మీద దిల్ రాజు వెనక్కి తగ్గారు. చిరంజీవి, బాలయ్య సినిమాలకు ధీటుగా తాను నిర్మించిన వారసుడు చిత్రాన్ని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పిన దిల్ రాజు తాను రెండు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్గా విమర్శలు కురిపించారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల భేటీపై ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు
చిన్నప్పటి నుంచి సినిమా అనే పిచ్చితో పాటు చిరంజీవీ అనే ఓ మత్తు తో పెరిగాను. ఈరోజు ఆయనతో సినిమా తీస్తున్నానంటే.. ఇదొక స్పెషల్ మూమెంట్. మెగాస్టార్ పై ఉన్న ప్రేమనే ఈ సినిమాలో చూపించా" అన్నారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ.
కన్నడ హీరో యష్ కెరీర్ ను KGF ముందు తరువాతగా చెప్పుకోవచ్చు. KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టి 1250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
వెండితెరపైనే కాకుండా బుల్లితెర పై కూడా పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్నారు చిరంజీవి. కాకపోతే ఈ సంక్రాంతికి ఈ పునకాలు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. యాంకర్ సుమ 'సుమ అడ్డా' పేరుతో ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలిసిందే.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతి యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ అంజలి బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో కేఎస్ రవీంద్ర ( బాబీ ) ఒకరు. పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్న ఈ డైరెక్టర్ ... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా "వాల్లేరు వీరయ్య". ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కేఎస్ రవీంద్ర ( బాబీ ) దరకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.