Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ తో 57 మండీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ వార్తతో అధికార పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ తనను సీఎం చేయాలని కోరడం.. కూడా జనసేన నేతల్లో మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Janasena Party : ఏపీ రాజకీయాల్లో నరాలు కట్ అయ్యే లీక్.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో టచ్ లో 57 మంది ఎమ్మెల్యేలు..

57 mlas in touch with janasena cheif pawan kalyan