Home / murder
Hyderabad: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హై కోర్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే..కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
Mancherial: ఈ హత్యపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జెపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నలుగురు దారుణంగా హత్య చేశారు.
Srikakulam: ఓ రౌడి షీటర్ భార్యతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను తీసింది. మారికవలస ప్రాంతానికి చెందిన రిక్కా జగదీశ్వరావు అనే యువకుడు.. మార్చి 4న దారుణ హత్యకు గురయ్యాడు.
Rangareddy: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ కు గురైన మాజీ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి శివారు కొత్తూరు పరిధిలో చోటుచేసుకుంది.
Murder: శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో ఈ దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Murder: మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పాటు.. హైదరాబాద్ లో మహిళలపై వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి.
Mulugu: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. తనను వేధిస్తున్న సమీప బంధువును యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు.
Mancherial: ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. అది కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. కానీ వీరి సహజీవనం చివరికి విషాదంతో ముగిసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో.. ఓ యువతి తన స్నేహితురాలినే హత్య చేసింది.
Naveen Murder: పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సంఘటన స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. సాయంత్రం మరోసారి బయటకు తీసుకువెళ్లారు. మలక్పేటలోని సలీంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లారు.