Home / murder
Nandyal Murder: ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు గొంతు కోసి.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 17న హత్య జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని చంపేసి.. ఫ్రిజ్ లో దాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని.. చంపేశాడు ప్రియుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
Brutal Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. హైదరాబాద్లోని పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. @TelanganaDGP @hydcitypolice @HiHyderabad @swachhhyd What is wrong with law and order in Hyderabad ? Murder at New Road Ziaguda! pic.twitter.com/7z0n4McJYu — Dr Mohammed Moinuddin Hasan Altaf (Team Rahul INC) (@moinaltaf1973) […]
Medak: మెదక్ లో ఓ వ్యక్తి బీమా డబ్బుల కోసం ఆడిన డ్రామాను చూసి పోలీసులు కంగుతిన్నారు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి గోవాలో ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తి సజీవదహనం కేసు కీలక మలుపు తిరిగింది. బీమా డబ్బుల కోసమే డ్రైవర్ను వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం […]
Hyderabad Murder: పండగ పూట హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు కలిసి అత్యంత దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన నగరంలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. హత్యకు కారణం ప్రేమ వివాహమే అని పోలీసులు ప్రాథమిక అంచన వేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో దారుణ హత్య జరిగింది. లంగర్ హౌజ్ లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు.. కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. పండగపూట విషాదం మృతి […]
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో మరో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసి, ఆమె తల నరికి, శరీరాన్ని 6 భాగాలుగా నరికిన మాజీ ప్రేమికుడు అరెస్ట్ అయ్యాడు.
దిల్లీలో శ్రద్దా వాకర్ ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్ మరచిపోక ముందే బంగ్లాదేశ్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు అడవిలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. అతను శరీర భాగాలను పడేయడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు బయటకు వచ్చేవాడని వారు చెప్పారు.