Home / murder
Hyderabad Murder: పండగ పూట హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు కలిసి అత్యంత దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన నగరంలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. హత్యకు కారణం ప్రేమ వివాహమే అని పోలీసులు ప్రాథమిక అంచన వేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో దారుణ హత్య జరిగింది. లంగర్ హౌజ్ లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు.. కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. పండగపూట విషాదం మృతి […]
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో మరో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసి, ఆమె తల నరికి, శరీరాన్ని 6 భాగాలుగా నరికిన మాజీ ప్రేమికుడు అరెస్ట్ అయ్యాడు.
దిల్లీలో శ్రద్దా వాకర్ ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్ మరచిపోక ముందే బంగ్లాదేశ్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు అడవిలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. అతను శరీర భాగాలను పడేయడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు బయటకు వచ్చేవాడని వారు చెప్పారు.
మద్యం మత్తులో తండ్రి విచక్షణారహితంగా కొట్టడంతో కుమారుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నేరేడ్మెట్లో జరిగింది చోటుచేసుకుంది.
రాజస్థాన్ బరన్ జిల్లాలోని అంట పట్టణంలో ఓ తల్లి తన 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండాలని కూతురిని హత్య చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.