Harirama Jogaiah : 2024 ఏపీ సీఎం పవనే.. జనసేనకి 35 శాతం ఓట్లు – హరిరామ జోగయ్య

2024 ఎన్నికల్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడం ఖాయం అని తెలిపారు.      

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 01:30 PM IST

Harirama Jogaiah : 2024 ఎన్నికల్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడం ఖాయం అని తెలిపారు.