Site icon Prime9

New trains from Telangana: తెలంగాణ నుండి యుపి, ఆంధ్రాకు నాలుగు రైళ్లు

indian-railways-cancelled-155-trains-across-india-today

indian-railways-cancelled-155-trains-across-india-today

Secunderabad: తెలంగాణ ప్రజలకు దక్షిణ మద్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, మధ్య ప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్ – సుబేదార్‌గంజ్‌, నాందేడ్ – తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు మంగ‌ళ‌వారం వెల్లడించారు. ఈ నెల 24 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య అదనంగా రెండు ప్రత్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌యాణికులు అద‌న‌పు రైళ్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. దసరా నేపధ్యంలో కొత్త రైళ్లు రాకపోకలు ప్రజలకు ఉపయోగంగా ఉండనున్నాయి.

Exit mobile version
Skip to toolbar