Janasena Party : జనసేన – టీడీపీ అధికారంలోకి రావాలని స్కూటర్ యాత్ర చేస్తున్న జనసేన నేత బాలాజీ..

జనసేన - టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన నేత బాలాజీ స్కూటర్ యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా మీడియాతో సమావేశం ముచ్చటించారు.   

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 06:57 PM IST