Prime 9 News CEO P.Venkateswara Rao : అట్‌హోమ్‌ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై తో.. ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పి. వెంకటేశ్వరరావు

భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్‌ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.

  • Written By:
  • Updated On - August 16, 2023 / 12:47 PM IST
1 / 8
2 / 8
3 / 8
4 / 8
5 / 8
6 / 8
7 / 8
8 / 8