జగనన్న కాలనీ పేరుతో వైసీపీ మోసాలకు పాల్పడుతోందని జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పేదలకు కేటాయించిన హౌసింగ్ లేయవుట్లలో చాలా అక్రమాలు జరిగాయంటూ జనసైనికులు మండిపడ్డారు.
Janasena Leaders About YCP govt issued houses