Prime9

YS Sharmila: “కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలో అతిపెద్ద స్కాం”

తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్న షర్మిల | YS Sharmila Fires On CM KCR | Prime9 News

తెలంగాణ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద స్కాం అని దీనిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది కేవలం తమ పార్టీ మాత్రమేనని ఆమె వెల్లడించారు. ఇంతపెద్ద అవినీతి చేస్తుంటే భాజపా ప్రభుత్వం ప్రశ్నించకుండా దానిని అడ్డుకోకుండా ఏం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు.

Exit mobile version
Skip to toolbar