YS Sharmila: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై వై ఎస్ షర్మిల ఫిర్యాదు

తెలంగాణలో జరుగుతున్న అవినీతి పై  ఢిల్లీ టూర్.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 02:22 PM IST

YS Sharmila : హస్తిన  పర్యటనలో వై ఎస్ ఆర్  తెలంగాణ  పార్టీ అధ్యక్షరాలు వై ఎస్ షర్మిలా. తెలంగాణలో జరుగుతున్న అవినీతి పై  ఢిల్లీ టూర్. కాళేశ్వరం ప్రొజెక్టులో జరిగిన అవినీతి పై  సిఎజికి పిర్యాదు  చేశారు.