Home / dalit student attack
Breaking News: YS Jagan : Andhra Pradesh: తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాల వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థి జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యంతో పాటు.. రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును […]