Site icon Prime9

PM Modi Rajasthan Tour: ‘అమృత్ భారత్’.. 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ!

Prime Minister Narendra Modi

Prime Minister Narendra Modi

PM Modi to Inaugurated 103 Amrit Stations: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.26వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 103 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్‌లోని బేగంపేటతో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభించనున్నారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar