CM Jagan: తెలుగువారికి దీపావళి శుభాకాంక్షలు..ఏపీ సీఎం జగన్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు.

Diwali Wishes: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు. ప్రతి ఇంట ఈ దీపావళి ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలతోపాటు వెలుగులు చిమ్మాలని సీఎం అభిలషించారు.

ఇది కూడా చదవండి:Pawan Kalyan: జీఎస్ఎల్వీ రాకెట్ విజయం చారిత్రాత్మికం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్