Dussehra Festival: తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలు

Dussehra Festival: తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలు

  • Written By:
  • Updated On - October 5, 2022 / 09:49 PM IST

Dussehra Festival: తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాలు. శరన్నవరాత్రి ఉత్సవాలకు  ముస్తాబయిన ఆలయాలు. విశాఖలో స్వర్ణయాలంకృత  కనకమహాలక్ష్మీగా  అమ్మ వారు దర్శనం. అమ్మ వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వేకువ జామునుంచే అమ్మ వారి  దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. నెల్లూరులో కూడా ఘనంగా విజయదశమి వేడుకలు. ఆలయాలన్ని  భక్తులతో  కిటకిటలాడుతున్నాయి.