Site icon Prime9

IPL 2025 : టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్

IPL 2025

IPL 2025

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో 200 పరుగులు స్కోర్లు నమోదు అవుతున్నా వేళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇరుజట్లకు ఇదే మొదటి మ్యాచ్. విజయంతో టోర్నీని ప్రారంభించాలని కలిసితో ఇరు జట్లు ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar