Site icon Prime9

Karregutta: కర్రెగుట్టల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు.. అడుగడుగునా మందుపాతరలు

Three female Maoists Bodies Identifed in Karregutta Forests

Three female Maoists Bodies Identifed in Karregutta Forests

Three female Maoists Bodies Identifed in Karregutta Forests: ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల్లో ఎనిమిదో రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. అయితే తనిఖీల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందారు. పీఎల్‌జీఏ నంబర్ 1 బెటాలియన్‌కు చెందిన శాంతి, హంగి, సింట్‌గా గుర్తించారు. కాగా, గుట్టలను 20వేలకుపైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. తనిఖీల్లో అడుగడుగునా బీరు సీసాల్లో మందుపాతరలు అమర్చినట్లు గుర్తించారు. కాగా, మరోసారి శాంతి చర్చలు జరపాలంటూ మావోయిస్టులు కోరుతున్నారు. ఈ మేరకు బేషరతుగా శాంతిచర్చలు జరపాలని ప్రతిపాదన పంపినట్లు సమాచారం.

Exit mobile version
Skip to toolbar