Site icon Prime9

Harirama Jogaiah : ఏపీ రాజధాని వ్యవహారంపై లేఖ విడుదల చేసిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య..

harirama-jogaiah letter to government about ap capital

harirama-jogaiah letter to government about ap capital

Harirama Jogaiah : కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఏపీ రాజధాని వ్యవహారం గురించి హరిరామ జోగయ్య ప్రస్తావించారు.  అమరావతి రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు కమ్మ వారి పెత్తనంలో ఉన్నాయని.. కమ్మవారి పెత్తనం నుంచి రాజధానిని తప్పించడమే లక్ష్యంగా జగన్ రాజధాని పట్ల వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలను దృష్టిలో ఉంచుకొని కాకుండా ప్రజలబు అభివృద్ది పథంలో నడిపేలా ఉపయోగపడే రాజధానిని చూడాలని అన్నారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar