Prime9

Pawan Kalyan EG Tour : జనసేనానికి తమ గోడు చెప్పుకుంటున్న రైతన్నలు.. మీరే మా దిక్కు అంటూ !

Pawan Kalyan EG Tour : జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శించారు. తర్వాత  కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో జనసేన నేతలు భారీగా చేరుకొని పవన్ యాత్రకు అండగా నిలుస్తున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిలక్ష్య ధోరణిని ఖండిస్తూ.. వైకాపా ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.

 

YouTube video player

 

YouTube video player

 

 

Exit mobile version
Skip to toolbar