Prime9

Minister KTR: మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు

మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు| Minister KTR Thanks To Munugode Public On Victory |Prime9

Munugode Bypoll:  మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్  విజయం అనంతరం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఫలితంతో తెలంగాణ ప్రజల ఆత్మబావుట ఎగురవేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar