Pawan Kalyan: సేనానికి అండగా ఆది పరాశక్తులు

జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 05:47 PM IST

janase

Hyderabad: హైదరాబాదులోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.