Thick Brush Stroke
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
Thick Brush Stroke
సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో నోటీసులు
Thick Brush Stroke
28వ తేదీన విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది
Thick Brush Stroke
సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు
Thick Brush Stroke
సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు మహేశ్ బాబు ప్రమోషన్స్ చేశారు
Thick Brush Stroke
ఇందు కోసం ఆయన రూ.3.4 కోట్లు సైతం తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది
Thick Brush Stroke
రూ.3.4 కోట్లను చెక్ రూపంలో తీసుకోగా.. రూ.2.5కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది
Thick Brush Stroke
Fill in some text
ఇలా మొత్తం రూ.5కోట్ల 90 లక్షలు మహేశ్ బాబు తీసుకున్నారు
పూరి@25
ఆషికా రంగనాథ్
పోలీస్ కథనే
అనసూయ