PM Modi: G20 సదస్సుకు ప్రధాని మోదీ

G20 సదస్సుకు ప్రధాని మోదీ

  • Written By:
  • Publish Date - November 14, 2022 / 01:09 PM IST

PM Modi: జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ నెల15, 16 తేదీల్లో జరిగే సమ్మిట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.