టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ గా దేశంలో ఎంతో పేరు సంపాదించుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా

అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే

హైదరాబాద్ లో ఫేర్‌వెల్‌ పార్టీ ఇచ్చారు సానియా

రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో విజయాలు, మెడల్స్ అందుకున్నారు సానియా

అర్జున అవార్డు, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్‌ అందుకుంది

సానియా ఫేర్ వెల్ పార్టీకి కేటీఆర్, దుల్కర్, సహా సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు

సానియా పార్టీకి ఎ ఆర్ రెహమాన్, మహేష్ బాబు దంపతులు హాజరయ్యారు

ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ను వీక్షించడానికి కేటిఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ హాజరయ్యారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం