మహిళల ప్రీమియర్ లీగ్ సఅట్టహాసంగా శనివారం నాడు ప్రారంభం అయ్యింది

మొదటి రోజు గుజరాత్ జైంట్స్ ముంబై ఇండియన్స్ టీమ్స్ తలపడ్డాయి

డబ్యూపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన కెప్టెన్లు

ప్రీమియర్ లీగ్ మొదటిరోజు మహిళలకు టిక్కెట్లను ఉచితమని ప్రకటించిన యాజమాన్యం 

క్రితి సనన్ ఈ ఈవెంట్లో సందడి చేశారు

డబ్ల్యూపీఎల్లో మెరిసిన కియారా

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ముంబై ఆల్‌రౌండ్ షో

హాఫ్ సెంచరీతో అదరగొట్టిన హర్మన్ ప్రీత్ 

అతి తక్కువ స్కోర్ వెనుదిరిగిన గుజరాత్

64 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కుప్పకూలిన గుజరాత్ జట్టు

ముంబై బ్యాటర్ల దెబ్బకు ముచ్చెమటలు పట్టిన గుజరాత్ బౌలర్లు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం