Home / తెలంగాణ
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్ని మిగిలిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి వందల మంది నిరాశ్రయులవ్వగా.. వరదల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వరదల కారణంగా ఇప్పటి వారకు 23 మంది మృతి చెందగా.. మరో 9 మంది గల్లంతు అయ్యారని సమాచారం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా సెజర్ చేస్తున్న ఆందోళన గురించి అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఢిల్లీ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. న్యాయం జరగకపోవడంతో తెలంగాణ భవన్లో ఆత్మహత్యాయత్నానికి
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించి మంచి లను సాధించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. క్రిష్ దరకత్వం వహిస్తున్నారు.
తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. హైదరాబాద్లో పగలు రాత్రి తేడా లేకుండా
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యాలధార జలపాతం వద్ద సందర్శనకు వెళ్లి పలువురు పర్యాటకులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిని సురక్షితంగా కాపాడేందుకు రంగం లోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు పర్యాటకులను సురక్షితంగా కాపడారు. బుధవారం అర్థరాత్రి తరువాత అడవిలో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ
సరదా కోసం తీసిన రీల్స్ యువతి ప్రాణాలకు ముప్పును తెచ్చింది. అర్థమయ్యేలా చెప్పాల్సిన అన్న ఆగ్రహంతో చెల్లిని హత్య చేసి కటకటాల్లోకి వెళ్లాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సోదరి మరో యువకుడితో కలిసి యూట్యూబ్ రీల్స్ చేస్తుందని ఆగ్రహంతో ఆమెతో వాదన పెట్టుకున్నాడు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి