బోయినపల్లి కిడ్నాపు వ్యవహారంలో భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఏ2 గా ఉన్న ఆమెను ఏ1 గా పోలీసులు నిర్ధారించారు. ఒక్క ఫోన్ కాల్ వల్ల ఈ కేసులో ఏ1గా భూమా అఖిల ప్రియను చేర్చినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు కేవలం అనుమానితులుగా అఖిల ప్రియా ఒక్క ఫోన్ కాల్ ను పోలీసులు గుర్తించడంతో ఆమెను ఏ1 కింద చేర్చారు.
ఈ కిడ్నాప్ జరగడానికి ముందే నిందితులు ఆరు సిమ్ కార్డులను కొనుగోలు చేసారు. వీటికి ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలను ఇచ్చారు. ఎప్పుడైతే, ఈ వ్యవహారం మీడియా వరకు వచ్చి, పోలీసులు సోదాలు చేస్తుండడం తో కిడ్నపర్లు ముగ్గురు సోదరులని వదిలేయాలని భావించారు. ఈ క్రమంలోనే వారు అర్ధరాత్రి నార్త్ జోన్ డీసీపీకి కాల్ చేసారు. ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని మాట్లాడించారు. అంతకంటే ముందు, అదే ఫోన్ తో అఖిలప్రియకు కూడా కాల్ చేసారు. దీని ఆధారంగానే పోలీసులు ఈ కేసును ఛేదించారు.
అయితే ఈ ఫోన్ నెంబర్ అఖిల్ ప్రియా భర్త వద్ద పిఎ పని చేస్తున్న మల్లిఖార్జున్ దిగా పోలీసులు గుర్తించారు. మల్లికార్జున్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోన్ నుంచి మరికొందరికి కూడా కాల్స్ వెళ్లాయి. డ్రైవర్ బాల చెన్నయ్యకు, ఆళ్లగడ్డకు చెందిన సంపత్ తో సహా మొత్తం పందొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం అఖిల ప్రియా ఆధ్వర్యంలోనే జరిగిందని నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు వివరించారు. మరిన్ని వార్తలు చదవండి
బోయినపల్లి కిడ్నాపు వ్యవహారంలో భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఏ2 గా ఉన్న ఆమెను ఏ1 గా పోలీసులు నిర్ధారించారు. ఒక్క ఫోన్ కాల్ వల్ల ఈ కేసులో ఏ1గా భూమా అఖిల ప్రియను చేర్చినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు కేవలం అనుమానితులుగా అఖిల ప్రియా ఒక్క ఫోన్ కాల్ ను పోలీసులు గుర్తించడంతో ఆమెను ఏ1 కింద చేర్చారు.
ఈ కిడ్నాప్ జరగడానికి ముందే నిందితులు ఆరు సిమ్ కార్డులను కొనుగోలు చేసారు. వీటికి ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలను ఇచ్చారు. ఎప్పుడైతే, ఈ వ్యవహారం మీడియా వరకు వచ్చి, పోలీసులు సోదాలు చేస్తుండడం తో కిడ్నపర్లు ముగ్గురు సోదరులని వదిలేయాలని భావించారు. ఈ క్రమంలోనే వారు అర్ధరాత్రి నార్త్ జోన్ డీసీపీకి కాల్ చేసారు. ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని మాట్లాడించారు. అంతకంటే ముందు, అదే ఫోన్ తో అఖిలప్రియకు కూడా కాల్ చేసారు. దీని ఆధారంగానే పోలీసులు ఈ కేసును ఛేదించారు.
అయితే ఈ ఫోన్ నెంబర్ అఖిల్ ప్రియా భర్త వద్ద పిఎ పని చేస్తున్న మల్లిఖార్జున్ దిగా పోలీసులు గుర్తించారు. మల్లికార్జున్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోన్ నుంచి మరికొందరికి కూడా కాల్స్ వెళ్లాయి. డ్రైవర్ బాల చెన్నయ్యకు, ఆళ్లగడ్డకు చెందిన సంపత్ తో సహా మొత్తం పందొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం అఖిల ప్రియా ఆధ్వర్యంలోనే జరిగిందని నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు వివరించారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
17 Jan 2021
20 Jan 2021
20 Jan 2021