Home / Tragedy
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నేడు సోమవారం పనిదినం కావడంతో ప్రయాణికులు భారీగా ఎక్కారు. దీంతో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు పదుల సంఖ్యలో పట్టు కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఘటన జరిగిన సమయంలో రైలు వేగంగా వెళ్తుండటంతో ఐదుగురు […]
AP: తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. ఈ మధ్యే కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకులు గోదావరి స్నానానికి వెళ్లి ఎనిమిది మంది చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మరువక ముందే నిన్న తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారెజీ వద్ద గోదావరిలో మునిగి ఆరుగురు గల్లంతయ్యారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగింది. ఏపీలో […]
Three students died: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగంది. వి. కోట మండలం మోట్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి నీటిలో మునిగిపోగా.. ఒకరి తర్వాత ఇంకొకరు కాపాడబోయి ముగ్గురు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులను కుషాల్, నిఖిల్, జగన్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
Eluru: ఏపీలో మరో విషాదకర ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఈతకెళ్లి ఐదుగురు బాలురు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాద ఘటన జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట వద్ద చెరువులో మునిగి ముగ్గురు మృతిచెందారు. పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ముగ్గురు చెరువులోకి దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన […]