Home / IND VS PAK
IND vs PAK: భారత్-పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. పాక్ భారత్కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. 43వ ఓవర్లో సల్మాన్ అఘా (19), షాహీన్ అఫ్రిది (0)లను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 37వ ఓవర్లో తయ్యబ్ తాహిర్ (1)ను అవుట్ చేశాడు. 35వ ఓవర్లో సౌద్ షకీల్ (62)ను హార్దిక్ పాండ్యా […]
IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో బాబర్ అజామ్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. పాకిస్థాన్కు బాబర్ ఆజం మరోసారి మంచి ఓపెనింగ్ అందించలేకపోయాడు. హై ప్రెజర్ మ్యాచ్లో 26 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేశాడు. బాబర్ను ఔట్ చేసిన తర్వాత, పాండ్యా బై-బై యాక్షన్ చేశాడు, ఇది అభిమానులకు బాగా నచ్చింది. న్యూజిలాండ్పై స్లో ఇన్నింగ్స్ తర్వాత, ఈ మ్యాచ్లో కూడా బాబర్ విఫలమైనందుకు సోషల్ మీడియాలో మీమ్స్ వరదల్లా […]
IND vs PAK Match Pakistan beats India by 43 runs: అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్కు శుభారంభం దక్కలేదు. దుబాయ్ వేదికగా శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ సెంచరీ, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ అర్ధ శతకంతో ఈ జోడీ తొలి వికెట్కు 160 పరుగుల […]
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.
Womens T20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థిపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేమీమా అద్భుత బ్యాటింగ్ తో.. మరో 7 వికెట్లు ఉండగానే జయకేతనం ఎగరేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించింది. ఈ విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్లో ఘనంగా తొలి అడుగు వేసింది.
ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ పై విరాట్ కోహ్లి మాస్టర్క్లాస్ ఇన్నింగ్స్ కొంత సమయం పాటు ఆన్లైన్ షాపింగ్ ను నిలిపివేసినట్లు ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ షేర్ చేసిన గ్రాఫ్ తెలిపింది.
ఆదివారం నాడు దాయాదీపోరులో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జట్టును మరియు విరాట్ కొహ్లీని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు
పుట్టిన గడ్డను స్మరించుకోవడం దేశ పౌరుడిగా అందరి హక్కు. పొరుగు దేశంలో దేశంపై ఉన్న అభిమానాన్ని పంచుకొన్నాడు మన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సంఘటన దాయాది పోరు మ్యాచ్ చోటుచేసుకొనింది. దీన్ని ఐసిసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అయింది.
దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.
టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు దాయాదీ దేశమైన పాకిస్థాన్ తో భారత జట్టు సమరం ప్రారంభమయ్యింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు భారత్ ముచ్చమటలు పట్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది పాక్.