క్రికెట్: అభిమానం పేరిట గొడవలకు దిగవద్దని మాజీ క్రికెటర్ వీరేందర్ సెహవాగ్ క్రీడాభిమానులకు సూచించాడు. ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గర్షణ జరిగింది. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో ధోనీ రిటైర్మెంట్ సంధర్భంగా అతడి ఫ్యాన్స్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అలాగే, ఖేల్ రత్న అవార్డు వచ్చినందుకు రోహిత్ ఫ్యాన్స్ సైతం ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అయితే, రోహిత్ ఫ్లెక్సిలను గుర్తు తెలెయని వ్యక్తులు తొలగించడంతో వివాదం రేగింది. రోహిత్ అభిమాని ఒకరు ధోనీ అభిమానులను దుషించడంతో అతడిని చెరుకు తోటలోకి తీసుకెళ్లి కొట్టారు.
క్రికెట్: అభిమానం పేరిట గొడవలకు దిగవద్దని మాజీ క్రికెటర్ వీరేందర్ సెహవాగ్ క్రీడాభిమానులకు సూచించాడు. ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గర్షణ జరిగింది. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో ధోనీ రిటైర్మెంట్ సంధర్భంగా అతడి ఫ్యాన్స్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అలాగే, ఖేల్ రత్న అవార్డు వచ్చినందుకు రోహిత్ ఫ్యాన్స్ సైతం ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అయితే, రోహిత్ ఫ్లెక్సిలను గుర్తు తెలెయని వ్యక్తులు తొలగించడంతో వివాదం రేగింది. రోహిత్ అభిమాని ఒకరు ధోనీ అభిమానులను దుషించడంతో అతడిని చెరుకు తోటలోకి తీసుకెళ్లి కొట్టారు.
Read latest క్రీడా వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
03 Mar 2021