నిసర్గ తుపాను ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. నిసర్గ తుఫాను ప్రభావంతో ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్ మరియు మహారాష్ట్ర తీరాల వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గుజరాత్ తీర ప్రాంతాల్లో మోహరించారు. ఆ ప్రాంతాలకు చెందిన దాదాపు 20,000 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. గుజరాత్ లోని ద్వారకా పుణ్యక్షేత్రం వద్ద అలల ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంది. దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగసి పడుతూ ఉన్నాయి.
నిసర్గ తుపాను ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. నిసర్గ తుఫాను ప్రభావంతో ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్ మరియు మహారాష్ట్ర తీరాల వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గుజరాత్ తీర ప్రాంతాల్లో మోహరించారు. ఆ ప్రాంతాలకు చెందిన దాదాపు 20,000 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. గుజరాత్ లోని ద్వారకా పుణ్యక్షేత్రం వద్ద అలల ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంది. దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగసి పడుతూ ఉన్నాయి.
Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
16 Jan 2021
16 Jan 2021
16 Jan 2021