Thiruvananthapuram: కేరళలోని తిరువనంతపురంలోని పుజప్పురా సెంట్రల్ జైలులో కనీసం 262 మంది ఖైదీలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. గత మూడు రోజుల్లో 936 మంది ఖైదీలకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 262 మంది ఖైదీల రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయని తెలుస్తోంది.ఈ పరిణామం నేపథ్యంలో వ్యాధి సోకిన ఖైదీల సంరక్షణకు ప్రత్యేక వైద్యులను నియమించాలని జైలు సూపరింటెండెంట్ అధికారులను కోరారు. కోవిడ్ పాజిటివ్ అని తేలిన ఖైదీలను ప్రత్యేక సెల్ బ్లాక్కు తరలించారు.కన్నూర్లోని సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.
కేరళలో శుక్రవారం 41,668 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితోమొత్తం కేసుల సంఖ్య 55,29,566కి చేరుకుంది, ఇది 2020లో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి అత్యధికంగా ఒకే రోజు నమోదయిన కేసులవడం విశేషం. రాష్ట్రంలో 95,218 పరీక్షలు చేసినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్
Thiruvananthapuram: కేరళలోని తిరువనంతపురంలోని పుజప్పురా సెంట్రల్ జైలులో కనీసం 262 మంది ఖైదీలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. గత మూడు రోజుల్లో 936 మంది ఖైదీలకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 262 మంది ఖైదీల రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయని తెలుస్తోంది.ఈ పరిణామం నేపథ్యంలో వ్యాధి సోకిన ఖైదీల సంరక్షణకు ప్రత్యేక వైద్యులను నియమించాలని జైలు సూపరింటెండెంట్ అధికారులను కోరారు. కోవిడ్ పాజిటివ్ అని తేలిన ఖైదీలను ప్రత్యేక సెల్ బ్లాక్కు తరలించారు.కన్నూర్లోని సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.
కేరళలో శుక్రవారం 41,668 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితోమొత్తం కేసుల సంఖ్య 55,29,566కి చేరుకుంది, ఇది 2020లో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి అత్యధికంగా ఒకే రోజు నమోదయిన కేసులవడం విశేషం. రాష్ట్రంలో 95,218 పరీక్షలు చేసినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022