దేశంలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 3,708 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 48.07 శాతం ఉందని, కరోనా మరణాల్లో 73 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగకరమని, ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు.
కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగకరమని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు పెరిగిందని.. ప్రస్తుతం 48.07శాతం ఉందన్నారు. దేశంలో రోజుకు లక్షా 20 వేల కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు
. దేశంలో కరోనా మరణాల సంఖ్య 2.82శాతంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఇండియాలో మరణాల సంఖ్య తక్కువ అన్నారు. భారత్లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయని.. కోలుకుంటున్నవారి సంఖ్య లక్షకు చేరువలో ఉందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
దేశంలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 3,708 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 48.07 శాతం ఉందని, కరోనా మరణాల్లో 73 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగకరమని, ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు.
కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్ ఎంతో ఉపయోగకరమని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు పెరిగిందని.. ప్రస్తుతం 48.07శాతం ఉందన్నారు. దేశంలో రోజుకు లక్షా 20 వేల కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు
. దేశంలో కరోనా మరణాల సంఖ్య 2.82శాతంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఇండియాలో మరణాల సంఖ్య తక్కువ అన్నారు. భారత్లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయని.. కోలుకుంటున్నవారి సంఖ్య లక్షకు చేరువలో ఉందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
21 Jan 2021
21 Jan 2021
21 Jan 2021
21 Jan 2021