Mahatma Gandhi: మారిషస్ ప్రభుత్వం మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్కు భారతదేశం అందించిన మద్దతుకు కృతజ్ఞతగా మహాత్మా గాంధీకి ఒక ప్రధాన మెట్రో స్టేషన్ను అంకితం చేసింది. "మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్కు భారతదేశం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మా ప్రభుత్వం ఒక ప్రధాన మెట్రో స్టేషన్కు మహాత్మా గాంధీ స్టేషన్గా పేరు పెట్టాలని నిర్ణయించిందని మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నాథ్ అన్నారు.
భారత, మారిషస్ ప్రధానులు ఇద్దరూ మారిషస్లో సివిల్ సర్వీస్ కాలేజీ మరియు 8 మెగావాట్ల సోలార్ పివి ఫామ్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. భారత్-మారిషస్ భాగస్వామ్యం సన్నిహిత సంబంధాలకు కీలక స్తంభంగా నిలిచిందని భారత ప్రధాని మోదీ అన్నారు. మన భాగస్వాముల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అవసరాలు మరియు ప్రాధాన్యతల ఆధారంగా దేశాలతో భాగస్వామ్యానికి భారతదేశం అనుసరిస్తున్న విధానానికి మారిషస్ ఒక ప్రధాన ఉదాహరణ అని కూడా ఆయన అన్నారు.
మారిషస్ ప్రభుత్వం గుర్తించిన ఐదు ప్రాధాన్య ప్రాజెక్టులను అమలు చేయడానికి భారత ప్రభుత్వం మారిషస్ ప్రభుత్వానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (SEP)గా 353 మిలియన్ డాలర్ల గ్రాంట్ను అందించింది.
మరలా ప్రధానిగా మోదీ .. సీ ఓటర్– ఇండియా టుడే సర్వే
యూపీలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? క్లూ ఇచ్చిన ప్రియాంక గాంధీ
Mahatma Gandhi: మారిషస్ ప్రభుత్వం మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్కు భారతదేశం అందించిన మద్దతుకు కృతజ్ఞతగా మహాత్మా గాంధీకి ఒక ప్రధాన మెట్రో స్టేషన్ను అంకితం చేసింది. "మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్కు భారతదేశం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మా ప్రభుత్వం ఒక ప్రధాన మెట్రో స్టేషన్కు మహాత్మా గాంధీ స్టేషన్గా పేరు పెట్టాలని నిర్ణయించిందని మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నాథ్ అన్నారు.
భారత, మారిషస్ ప్రధానులు ఇద్దరూ మారిషస్లో సివిల్ సర్వీస్ కాలేజీ మరియు 8 మెగావాట్ల సోలార్ పివి ఫామ్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. భారత్-మారిషస్ భాగస్వామ్యం సన్నిహిత సంబంధాలకు కీలక స్తంభంగా నిలిచిందని భారత ప్రధాని మోదీ అన్నారు. మన భాగస్వాముల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అవసరాలు మరియు ప్రాధాన్యతల ఆధారంగా దేశాలతో భాగస్వామ్యానికి భారతదేశం అనుసరిస్తున్న విధానానికి మారిషస్ ఒక ప్రధాన ఉదాహరణ అని కూడా ఆయన అన్నారు.
మారిషస్ ప్రభుత్వం గుర్తించిన ఐదు ప్రాధాన్య ప్రాజెక్టులను అమలు చేయడానికి భారత ప్రభుత్వం మారిషస్ ప్రభుత్వానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (SEP)గా 353 మిలియన్ డాలర్ల గ్రాంట్ను అందించింది.
మరలా ప్రధానిగా మోదీ .. సీ ఓటర్– ఇండియా టుడే సర్వే
యూపీలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? క్లూ ఇచ్చిన ప్రియాంక గాంధీ
Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022