తాజాగా కరోనా కేసులకు సంబంధించి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలోను ఒకరికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెల్లడించింది. అయితే, వారిలో రోగ నిరోధక శక్తీ కరొనను ఎదుర్కొంది పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పలువురిలో యాంటీబోడీలను టెస్ట్ చేసి చూడగా ఈ విషయం తెలిసివచ్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి 25.3 శాతం మందిలో ఈ యాంటీ బాడీలు వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ లెక్క ప్రకారమే ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు.
18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, అలానే టీనేజ్లో ఉన్న వారిలో 25.3 శాతం వరకు పెరిగిందని, పట్టణ సమీపంలో మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం" వరకు పెరిగిందని రాజేశ్ భూషణ్ తెలిపారు. ఆడవారిలో 22.7 శాతం మంది కరోనా ను ఎదుర్కోగా మగవారిలో 20.3 శాతం మంది ఎదుర్కోగలిగారని పేర్కొన్నారు. ఆగష్టులో ఈ సర్వే నిర్వహించగా 0.7 శాతం మంది మాత్రమే ఈ శక్తీ కలిగి ఉన్నారు. తాజాగా, నిర్వహించిన సర్వే ప్రకారం ఈ సంఖ్యా 21.4 శాతానికి పెరిగింది. మరిన్ని వార్తలు చదవండి
తాజాగా కరోనా కేసులకు సంబంధించి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలోను ఒకరికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెల్లడించింది. అయితే, వారిలో రోగ నిరోధక శక్తీ కరొనను ఎదుర్కొంది పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పలువురిలో యాంటీబోడీలను టెస్ట్ చేసి చూడగా ఈ విషయం తెలిసివచ్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి 25.3 శాతం మందిలో ఈ యాంటీ బాడీలు వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ లెక్క ప్రకారమే ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు.
18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, అలానే టీనేజ్లో ఉన్న వారిలో 25.3 శాతం వరకు పెరిగిందని, పట్టణ సమీపంలో మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం" వరకు పెరిగిందని రాజేశ్ భూషణ్ తెలిపారు. ఆడవారిలో 22.7 శాతం మంది కరోనా ను ఎదుర్కోగా మగవారిలో 20.3 శాతం మంది ఎదుర్కోగలిగారని పేర్కొన్నారు. ఆగష్టులో ఈ సర్వే నిర్వహించగా 0.7 శాతం మంది మాత్రమే ఈ శక్తీ కలిగి ఉన్నారు. తాజాగా, నిర్వహించిన సర్వే ప్రకారం ఈ సంఖ్యా 21.4 శాతానికి పెరిగింది. మరిన్ని వార్తలు చదవండి
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
04 Mar 2021
04 Mar 2021