న్యూడ్ఢిల్లీ :మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల ఆయన పరిస్థితి కొంతమేర విషమించింది. వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్య బృందం తెలిపింది.
ఇటీవలే ఆయనకు శస్త్ర చికిత్స ద్వారా మెదడులో ఉన్న అడ్డంకిని వైద్యులు తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటినుంచి ఆయన కోమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స జరుగుతోంది. మరిన్ని వార్తలు చదవండి.
న్యూడ్ఢిల్లీ :మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల ఆయన పరిస్థితి కొంతమేర విషమించింది. వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్య బృందం తెలిపింది.
ఇటీవలే ఆయనకు శస్త్ర చికిత్స ద్వారా మెదడులో ఉన్న అడ్డంకిని వైద్యులు తొలగించారు. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటినుంచి ఆయన కోమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స జరుగుతోంది. మరిన్ని వార్తలు చదవండి.
Read latest ఆరోగ్య వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
27 Jan 2021
27 Jan 2021