ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం జనసే అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తామిద్దరం తిరుపతి ఎంపీ అభ్యర్ధి, ఎపీలో రాజకీయ పరిస్థితుల పై చర్చించినట్లు సోము వీర్రాజు తెలిపారు. తిరుపతిలో బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది తమకు ముఖ్యం కాదని ఆయన అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతామన్నారు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.
2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని వీర్రాజు తెలిపారు. ఇరు పార్టీలు ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించామన్నారు. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని సోము వీర్రాజు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం జనసే అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. తామిద్దరం తిరుపతి ఎంపీ అభ్యర్ధి, ఎపీలో రాజకీయ పరిస్థితుల పై చర్చించినట్లు సోము వీర్రాజు తెలిపారు. తిరుపతిలో బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది తమకు ముఖ్యం కాదని ఆయన అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతామన్నారు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.
2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని వీర్రాజు తెలిపారు. ఇరు పార్టీలు ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించామన్నారు. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని సోము వీర్రాజు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
04 Mar 2021
04 Mar 2021
04 Mar 2021